Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

 

ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు.

రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది. బంగారం 412 గ్రాములు, వెండి 15.823 కిలోలు భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. మరికొన్ని హుండీలను ఈ నెల 21న లెక్కిస్తారని ఆలయఈవో రామారావు పేర్కొన్నారు.

Related posts

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు

Garuda Telugu News

నారాయణవనంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

Garuda Telugu News

భాగ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

Leave a Comment